G20 Summit: ప్రపంచమంతా భారత్కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!
భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా సందర్భంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎర్డోగాన్ మాట్లాడుతూ ఈ ఐదు దేశాల కంటే ప్రపంచం చాలా పెద్దదని అన్నారు. అంటే ప్రపంచంలో ఆ ఐదు దేశాలు మాత్రమే కాదు...అంతకంటే శక్తివంతమైన భారత్ వంటి దేశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. జీ 20 సదస్సు ముగిసిన అనంతరం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. భద్రతామండలిలో భారత్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rishi-Sunak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/turkiys-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rishi-uk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-3-jpg.webp)