Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ పెట్రోల్ పోసుకున్న వ్యక్తి..
తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
By Shiva.K 05 Dec 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి