Sahithi Infra: బురిడీ నారాయణ పరార్?.. దొంగ పాస్ పోర్ట్తో దుబాయ్ చెక్కేశాడా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి రూ. 1500 కోట్లు కొట్టేసిన సాహితీ సంస్థ ఎండీ భూదాటి లక్ష్మీనారాయణ పోలీసుల కళ్లుగప్పి బెంగళూరు నుంచి నేపాల్ కు, అక్కడి నుంచి దొంగ పాస్ పోర్ట్ తో దుబాయ్ కు పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి