Bhaskar : మాజీ డీజీపీ మహేందర్ కు షాక్.. హైకోర్టు న్యాయవాది అవినీతి ఆరోపణలు
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడపెట్టుకున్నారంటూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు.