Ayodhya Ram Mandir:అయోధ్యకు భారీ భద్రత..సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగడుగుకీ పోలీసులు
జనవరి 22న అయోధ్య శ్రాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం దాదాపు 8వేల మంది విశిష్ట అతిధులు విచ్చేయనున్నారు. అందుకే ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పాటూ అడుగడుగుకీ పోలీసులను మోహరించనున్నారు.