Sharad Pawar : రామమందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ..కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు..!!
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు.