17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..!
రాజస్థాన్లో 17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22ఏళ్ల కునాల్ ఒక హోటల్లో ఆ బాలికను అత్యాచారం చేశాడు. నెల తర్వాత ఇద్దరిమధ్య వివాదం జరగ్గా ఆమెను గాయపరిచాడు. అయితే వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు.
BREAKING: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ ను కాల్చి చంపిన దుండగులు.!
రాజస్థాన్ లోని జైపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటనతో జైపూర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేను శివుడిని..చంపి తిరిగి బతికిస్తా అంటూ వృద్దురాలిని కొట్టి చంపాడు!
తానే దేవుడిని అంటూ ఊగిపోయాడు ఓ వృద్దుడు. అంతటితో ఆగకుండా అటుగా దారి వెంట వెళ్తున్న ఓ అభాగ్యురాలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది ఆ పిచ్చి. అంతటితో ఆగకుండా తిరిగి బతికిస్తానని చెప్పి ఓ వృద్దురాలిని కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి.పక్కన ఉన్న వారు ఆపాల్సింది పోయి..జరుగుతున్న దారుణాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లోని ఉదయ్పూర్ జిల్లా గోగుండా పరిధిలో చోటు చేసుకుంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/karna-sena-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/old-man-jpg.webp)