East Godavari : రాజమండ్రిలో మరో శబరిమల ఆలయం
పవిత్ర గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం, శబరిమల ఆలయాన్ని తలపించేలా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో కొలువై ఉన్న ఈ ఆలయం, కార్తీక మాసం, మండల పూజల సమయంలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t101542029-2025-12-13-10-17-59.jpg)
/rtv/media/media_files/2025/11/01/ayyappa-2025-11-01-12-09-27.jpg)
/rtv/media/media_files/2025/03/26/aOUYJV8NlGAdtsPK0ruI.jpg)