కేజీవాల్ను దించాం నెక్స్ట్ రేవంతే.. | Bandi Sanjay On Delhi Election Results | RTV
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్ఫోన్నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్ఫోన్ను బయటకు తీశారు.
హైదరాబాద్లోని చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకులనే మింగేశాడు. అతడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులోకి చేర్చారు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీశారు.
హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ లైవ్ వీడియో సంచలనంగా మారింది. ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ ఆసిఫ్ 2 నిమిషాలు మాట్లాడాడు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తుండగా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో ఏటా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక ప్రకారం ఒక్క 2023 లోనే ఏకంగా 561 మంది ఖైదీలు మరణించారు. ఈ ఖైదీల మరణాల సంఖ్య పెరగడానికి పలు కారణాలతో పాటు కోర్టులు విధించిన మరణ శిక్షలు కూడా ఉన్నాయి.