Crime: వివాహితతో సహజీవనం.. పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు!
వివాహితతో సహజీవనం చేస్తున్న ఓ దుర్మార్గుడు ఆమె పసి బిడ్డను నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ముగ్గురు పిల్లలను పోషించడం భారంగా భావించిన ప్రదీప్ మద్యం మత్తులో ఏడాదిన్నర బాలుడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By srinivas 07 Jul 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి