ఎన్డీయే కూటమిలో చేరిన జేడీఎస్
జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత కుమార స్వామి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయింది. మొన్నటివరకూ జేడీఎస్ తమతో కలుస్తుందని గులాబీ పార్టీ అనుకుంటూ వచ్చింది.