Pinnelli : ఎస్పీ కార్యాలయానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి..!
పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు.