TS Congress : నల్గొండ కాంగ్రెస్ టికెట్ రేసులో ఊహించని పేరు.. పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ షాక్?
సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Nalgonda-Congress-MP-Ticket-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/uttam--jpg.webp)