శవాలు ఎవరివో.. అభాగ్యులెవరో.. ఈ 29మృతదేహాల కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 239మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్నా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఆ మృతదేహాలు ఇంకా మార్చురీలో ఉన్నాయి.