పురంధేశ్వరి నామినేషన్-LIVE
రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) H5N1 (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్)-బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేసింది. ఈ వైరస్ సోకిన మానవులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జెరెమీ ఫర్రార్ తెలిపారు.
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తనను గెలిపించడానికి కేసీఆర్ పీఎం మోడీ దగ్గర సుపారీ తీసుకున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఈటల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
పార్లమెంటు ఎన్నికలో నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఈ రోజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడొచ్చు.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా డా. మల్లు రవి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్ పత్రాలను నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డా.చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు.