Hyderabad: నార్సింగిలో ఘోరం.. బండరాళ్లతో మోది జంట హత్య!
హైదరాబాద్ నార్సింగిలో జంట హత్య కలకలం రేపుతోంది. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టపై మహిళను బండరాళ్లతో మోది చంపిన వ్యక్తి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం తెలియాల్సివుంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి.