Tamilnadu Rains : తమిళనాడులో వర్ష బీభత్సం.. 31మంది మృతి!
టీవల తమిళనాడులో భారీ వర్షాల కారణంగా మొత్తం 31మంది చనిపోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ TN సీఎం స్టాలిన్ ఢిల్లీలో INDIA కూటమి నేతలతో సమావేశం అవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.