Stock Market Today: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు
సోమవారం ఉదయం ఉత్సాహంగా మొదలవ్వాల్సిన దేశీయ మార్కెట్లు నీరసంగా ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ట్రేడవుతున్నాయి.
సోమవారం ఉదయం ఉత్సాహంగా మొదలవ్వాల్సిన దేశీయ మార్కెట్లు నీరసంగా ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోల సానుకూల సంకేతాలు ఉండటంతో ఈరోజు దేశీయ మార్కెట్లు లాబాల్లో నడుస్తున్నాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 66454 దగ్గర, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,800 కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంలేదని ప్రకటన చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది.
దేశీ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ పతనం బుధవారం కూడా కొనసాగింది. ప్రారంభమవడమే స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది.