AP: కోటంరెడ్డికి కోపం వచ్చింది.. ఆ పనులు చేయాలంటూ ఆగ్రహం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం కింద ఎంపి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని రూరల్ ఎమ్మెల్యే వెల్లడించారు.