BIG BREAKING : నాంపల్లిలో రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు
హైదరాబాద్ నాంపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం చార్మినర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ప్రయాణిస్తున్న 50 మంది గాయపడ్డారు. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.