ఇక భారత్ జోడో యాత్ర రెండో దశ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే...!
భారత్ జోడో యాత్ర మంచి సక్సెస్ ఫుల్ అయింది. దేశ వ్యాప్తంగా వున్న ప్రజలను కాంగ్రెస్ కు దగ్గర చేయడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది. అటు పార్టీ శ్రేణుల్లోనూ మంచి జోష్ నింపింది. తాజాగా భారత్ జోడో యాత్ర రెండవ దశ పాదయాత్రను చేపట్టనున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు