Breaking:నాగార్జునాసాగర్ దగ్గర హై టెన్షన్
నాగార్జునా సాగర్ దగ్గర ఉద్రికత్త. ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ. డ్యాం గేట్లను, సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు.
నాగార్జునా సాగర్ దగ్గర ఉద్రికత్త. ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ. డ్యాం గేట్లను, సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు.
తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉండడంతో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక ఈ నెల(అక్టోబర్)లో తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జుక్కల్ లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్కు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నిజాంసాగర్ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సీఎం కేసీఆర్పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.