ఆంధ్రప్రదేశ్Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్...ఆ మూడు రోజులు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్! శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత అభిషేక సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. శనివారం ముక్కోటి ఏకాదశితో పాటు ఆదివారం, సోమవారం కూడా సెలవులు కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 22 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBadrachalam:ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి! భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబు అయ్యింది. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారు జాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. By Bhavana 13 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn