CM Jagan : సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీ సంచలన లేఖ
సీఎం జగన్ కు లేఖ రాశారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్. తాను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడానికి గల కారణాలను లేఖలో వివరించారు. పార్టీలో కష్టపడ్డా నాయకులను గుర్తింపు లేదని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం వంశీ రాసిన లేఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.