ఎన్నికల శంఖారావం.. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు: కవిత
బోధన్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్సీ కవిత రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన క్రమంలో 40 ఎలుకలు చచ్చాక ఒక్క పిల్లి వచ్చిందని కవిత కామెంట్స్ చేశారు.