Mizoram CM: ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. మిజోరాం ముఖ్యమంత్రి! పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది!
అప్పుడు ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. ఇప్పుడు మిజోరాం ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒకసారి ఎంపీగా.. మరోసారి ఎమ్మెల్యేగా రెండు సార్లు..ఆయనపై అనర్హత వేటు పడింది. లాల్దుహోమా సారధ్యం వహిస్తున్న పార్టీ ZPM మెజార్టీ సీట్లను సాధించడంతో అక్కడ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు