మరో రెండు రోజులు వర్షాలు..రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
తమిళనాడులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారింది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.