Kaleswaram:కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో విజిలెన్స్ అధికారుల సోదాలు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జలసౌధ, ENC ఆఫీసుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెఘా సంస్థ బాగోతం బయటపెడతారా? అన్న చర్చ సాగుతోంది.