AP: సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదు.. బుద్ధి చెబుతాం: మందకృష్ణ
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో మాదిగలకు సంక్షేమం లేకుండా పోయిందని విమర్శించారు. తన మద్దతు కూటమికే ఉంటుందని, ఈసారి జగన్ ను ఓడించి తగిన బుద్ధి చెబుతామన్నారు.
/rtv/media/media_library/vi/mSR9AN16NsI/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/5-5-jpg.webp)