MLA Raja Singh: హిందువులు వారి వద్దనే పూజ సామాన్లు కొనాలి--రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు
మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
/rtv/media/media_files/2025/02/25/k8bgRLxZEObWS9awflGJ.jpg)
/rtv/media/media_files/2025/02/14/lR5Oq8iEE2Yl5f77HGFz.jpg)