Accident : ఒళ్లు గగుర్లుపొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు!
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై వేగంగా దూసుకెళ్తున్న కారు బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు.
షేర్ చేయండి
Madurai Train Fire : రైలులో పేలిన సిలిండర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!!
తమిళనాడులోని మధురైలో విషాదం నెలకొంది. మధురై రైల్వే స్టేషన్లో పునలూర్-మధురై ఎక్స్ప్రెస్ రైలు కోచ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైలులో ప్రయాణికులు అక్రమంగా తీసుకెళ్తున్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మరణించారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 20మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి