Train Accident :ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన రైలు..ఆ సమయంలో ప్రయాణికులు
ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్ (Madhura)లో జరిగింది.బైక్ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు.