Yuvagalam: పసుపు మయమైన ప్రకాశం బ్యారేజ్.. లోకేష్కు స్వాగతం
నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. లోకేష్ 'స్వాగతం సుస్వాగతం' అంటూ భారీగా స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు .