BREAKING : తిరుమలలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ హెచ్చరికలు!
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. నడకమార్గం పక్కనున్న అటవీప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ.
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. నడకమార్గం పక్కనున్న అటవీప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ.
తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుతపులి బోనులో చిక్కింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో 2,850 మెట్టు వద్ద చిరుత పట్టుబడింది. దాంతో ఇప్పటి వరకు పట్టుబడిన చిరుతల్లో ఇది ఆరో చిరుత.