మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో నగ్నంగా కనిపించిన లేడీ అఘోరీ కాలుతున్న శవాన్ని కచ్చితంగా తింటామని చెప్పింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నరమాంస భక్షకానికి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి. నరమాంసాన్ని తింటూ పట్టుబడితే కఠినంగా శిక్ష పడుతుంది.