Kurnool Fire Accident: కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి కంపెనీలో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపుగా పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఐ కోసం రోడ్డెక్కిన ప్రజా సంఘాలు విద్యార్థులు! | Public Talk On Ci Sudarshan Reddy | Kurnool | RTV
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Threats | RTV
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Threats near Achampet in Nallamala Forest Range and His sightings seen by Villagers while travelling in a Jeep | RTV
వైసీపీ నాయకులు చేసిన ప్రీ ప్లాన్డ్ మ*ర్డర్ | Political Mur*ders In Kurnool District | RTV
Crime News: విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. ఏమైదంటే?
నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో హిందూమతి అనే మహిళ విషం తాగింది. ఇంతలోనే తన మూడు నెలల పసికందు గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి వెంటనే పాలు పట్టింది. దీంతో తల్లితో పాటు ఆ చిన్నారి సైతం మృతి చెందింది.
Gummanur Jayaram: మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ..!
మంత్రి జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్టా రేణుక ఫైనల్ చేసింది. రేపు రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ నెలకొంది.