Latest News In TeluguManipur: మణిపూర్లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి మణిపూర్లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు. By Manogna alamuru 07 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn