Kerala Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 48గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.