చెరువు కబ్జా చేస్తే నోటీసులేవీ! | Katasani Rambhupal Reddy Reaction On Land Grabbing Issue | RTV
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.
తనను కబ్జాల రాంభూపాల్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ ఆరోపణలను నిరూపిస్తే తన ఆస్తినంతా చంద్రబాబు మనవడు లోకేష్ కు రాసిస్తానని సవాల్ విసిరారు. ఆర్టీవీకి రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.