Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు.. ముహుర్తం ఫిక్స్!
సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పదవీకాలం ఒప్పందం ముగియనున్నందున, ఆయన ప్రస్తుత మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం
/rtv/media/media_files/2025/10/09/karnataka-2025-10-09-17-45-23.jpg)