పూజల పేరిట లక్షల్లో దండుకోని ఉడాయించిన ముఠా..!
కడప జిల్లాలో మానసిక సమస్యలను ఆసరాగా చేసుకుని లక్షల్లో దండుకోని ఉడాయించింది ఓ ముఠా. తాను చెప్పినట్టే చేస్తే బిడ్డ మాములు మనిషిగా మారుతాడంటూ ఓ తల్లికి నమ్మబలికారు. పూజలు చేయాలంటూ మాయమాటలు చెప్పారు. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలతో ఎస్కేప్ అయ్యారు.