ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఆంధ్రాలో ఐఏఎస్, జేసీల బదిలీ ఏపీలో పలువురు ఐఏఎస్ల అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఎస్.భార్గవిని నియమించారు. వీరితోపాటూ ఆరుగురు జేసీలు కూడా బదిలీ అయ్యారు. By Manogna alamuru 10 Aug 2024 03:20 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn