TDP-Janasena-BJP: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
అనకాపల్లి నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు.
పిఠాపురంలో పవన్పై రెబల్గా పోటీకి సిద్ధమైయ్యారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేసినా.. తనకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ పోస్ట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిసిందే. తాజాగా, డైరెక్టర్ ఆర్జీవీ సంచలన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు పోటీగా బరిలోకి దిగుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న చర్చకు తెర పడింది. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ దీని వల్ల లోకల్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. తమకు రావాల్సిన సీటు ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడుతున్నారు.
జనసేన , టీడీపీ పొత్తులో భాగంగా పార్టీకి 21 సీట్లు ఇవ్వగా.. అందులో జనసేన ఇప్పటికే 6 గురు అభ్యర్థుల నియోజకవర్గాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో 9 మందికి జనసేన అధినేత పవన్ నియామక పత్రాలు అందించారు.
టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా ఆర్జీవీ తీసిన సినిమా వ్యూహం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్యారెక్టర్లను ఎలివేట్ చేస్తూ రాసిన చాలా డైలాగులు వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆర్జీవీ చెప్పినట్టే జరుగుతోందా అని అనిపించకమానదు.