తారాస్థాయికి చేరుకున్న గాజా,ఇజ్రాయెల్ యుద్ధం!
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేయగా.. గత 4 రోజుల్లోనే గాజా నుంచి 1.8 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు గాజాలో తాగునీరు దొరకక మురుగు నీరు తాగుతున్నారని..దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని ఐరాస పేర్కొంది.
/rtv/media/media_library/84178fa7d67fc147ad41e70ae583826d7180fe6e6fd208a0a15896365897201a.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T130020.939.jpg)