IPL: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్
ఐపీఎల్ 2024 వేలంలో భారత యంగ్ ప్లేయర్స్ కు కోట్ల వర్షం కురిసింది. ఎలాంటి ఆంచనాలు లేని..కొత్త ఆటగాళ్ళను కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నాయి ఫ్రాంఛైజీలు.ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం రాబిన్ మింజ్. ఈ కొత్త కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఐపీఎల్ అవుతున్నాడు.