BhavyaSri: మిస్టరీగా మారిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ దారుణ హత్య
చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్య అనుమానస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-15T111524.566-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-21.23.05-jpeg.webp)