IND VS ENG: హైదరాబాద్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఫ్రీగా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ చూసే ఛాన్స్!
ఈ నెల(25-29) హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.