IPL 2025 Reschedule Dates: యుద్ధం ముగిసింది.. మరి ఐపీఎల్ సంగతేంటి..?
భారత్-పాక్ యుద్ధం ముగియడంతో బీసీసీఐ ఐపీఎల్ 2025ను తిరిగి ప్రారంభించనుంది. మే 8న రద్దైన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్ తిరిగి జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరు జట్లకు పాయింట్లు జమ కాకపోవడంతో బీసీసీఐ నిర్ణయంపై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.