Earthquake: భారతదేశంతో సహా 3 దేశాలలో భూకంపాలు.. గజగజ వణికిపోయిన జనాలు
ఇవాళ మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. భారతదేశంతో పాటు ఇరాన్, తజికిస్తాన్లో కూడా భూకంపాలు ప్రజలను వణికించాయి. ఈ మూడు దేశాలలో భూకంప తీవ్రత 2 నుండి 6 వరకు ఉంది. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు.
/rtv/media/media_files/2025/07/14/major-earthquake-in-indonesia-2025-07-14-12-51-22.jpg)