India Corona Cases: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే కొత్తగా 358 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. తాజాగా కేసుల్లో ఎక్కువగా కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.